Friday, April 16, 2010

మై సెంటిమెంట్


సత్తా ఉందా... ఈ ప్రశ్నను వోటర్లకు వేస్తూ రాజకీయాలలోకి వచ్చారు లోక్ సత్తా నాయకులు జయప్రకాశ్ నారాయణ. రాజకీయాలను మార్చే సత్తా ఆయనకు ఉందని వోటర్లు ఇంకా నమ్మినట్టు లేదు. ప్రజల సెంటిమెంట్ మీద గేమ్స్ ఆడుకునే అలవాటు లేని నేతగా జయప్రకాశ్... తనకు కూడా ఎటువంటి సెంటిమెంట్లు లేవంటున్నారు.

-ఎస్. సత్యబాబు

No comments: