Tuesday, September 22, 2009

స్మృతి కథలు

ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు కంటే ఆయన లేనపుడే ఆ జ్ఞాపకాలు బాగా బ్రతుకుతాయి. అందులో సందేహం లేదు. మన మధ్య లేని వ్యక్తిని గురించి మనస్పూర్తిగా మాట్లాడతాం. ఆ మాటలు వినడానికే కాదు చదవడానికి కూడా బాగుంటై. అదీ వై ఎస్ లాంటి ప్రముఖుని గురించైతే ఇంకా బాగుంటై. వై ఎస్ గురించి ఆయన ను రాజకీయాల లోకి తీసుకువచ్చిన ఓ పెద్దాయన చెప్పిన స్మృతులే ఈ కధనం.
ఎస్. సత్యబాబు

No comments: