Monday, September 7, 2009

రిపోర్టర్స్ డైరీ


రాష్ట్రమంతా వై ఎస్ స్మరణ. నేను కూడా షిర్డిలో ఆయన్ను తలచుకున్న తీరును వివరిస్తూ రిపోర్టర్స్ డైరీ రాసాను. కాని చివరి క్షణంలో జరిగిన మార్పు వల్ల అది వెనుకడుగు వేసింది.

గ్రామాల్లో పని పాటల్లో ఆటలు ఓ మంచి విరామం. వెస్ట్ గోదావరి జిల్లాలో వాలిబాల్ కు ఉన్నఆటవిడుపు క్రేజ్ ను వివరించిన కధనం ఇది. ముఖ్యంగా గ్రామీణ కూలీలు ఆ ఆటను కష్టాన్ని మరిపించేదిగా భావిస్తుండడం విశేషం.
-యస్. సత్యబాబు

No comments: