Sunday, September 13, 2009

రిపోర్టర్స్ డైరీ


ప్రతి ఏడాదీ షిర్డీ వెళతాం. కాని ఈ సారి షిర్డీ ప్రయాణం మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోయేదే. రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నాలాగే చాలామంది అభిమానించే వ్యక్తి... రాజశేఖరరెడ్డి. ఆయన హెలికాప్టర్ మిస్ అయింది అని తెలిసిన కొన్ని గంటలకు మా ప్రయాణం ప్రారంభమైంది. అక్కడి నుంచి మా టూర్ అంతా, వై ఎస్ మాతోనే ఉన్నారు. ఆ జ్ఞాపకాలే ఈ కధనం.

-యస్. సత్యబాబు

No comments: