Wednesday, December 30, 2009

రిపోర్టర్స్ డైరీ

చేసింది చెప్పుకోకూడదని కొందరు అంటారు. కాని తలచుకోకూడదని ఎవరూ అనరు. అందుకే నేను ఈ సంవత్సరం లో రాసిన కధనాలు, వాటి వాళ్ళ కొంత మందికి జరిగిన మేలు... ఇలా తలచుకున్నాను. వెళ్ళిపోతున్న రెండు వేల తొమ్మిది కి వీడ్కోలు పలుకుతూ అది నా వ్రుత్తికి చేసిన మేలు కూడా తలుచుకున్నా.
విలేఖరి తలుచుకుంటే అది లేఖ అవుతుందో, డైరీ లో ఒక పేజి అవుతుందో...
-ఎస్. సత్యబాబు

No comments: