Sunday, November 1, 2009

సన్నిధి



బోలెడన్ని మంచి అలవాట్లు... మనం మర్చిపోతున్నాం. దేవుడి పేరిట వాటిని ఆచరించి అలవాటుగా మార్చుకోవడమే మాలధారణ కు ప్రేరణ. అయ్యప్ప మాలతో మొదలై వేంకటేశ్వర , శివ, భవానీ మాలలు ధరించే ఆచారం పెరుగుతోంది. మంచిని పూర్తిగా వదులుకోలేని మనిషి మనసులోని అలవాటుని ఇది చూపుతోంది.

-ఎస్. సత్యబాబు

No comments: