Friday, July 24, 2009

రిపోర్టర్స్ డైరీ

మనలో చాలా భావాలుంటాయి. అన్నీ బయటపెట్టలేమేమో... స్మశానానికి వెళితే వైరాగ్యం కలుగుతుంది అంటారు. కలగాలి కూడా. కాని అక్కడ కూడా కొన్ని సౌభాగ్యాలు చూసే అసూయ వంటివి కలిగితే... అలాంటి పరిస్థితి కల్పించిన వారిదే కావచ్చు ఆ తప్పు. ఆ ఉద్దేశ్యంతోనే ఇది రాసాను. మనలో కలిగే భావాలనన్నిటినీ బయటపెట్టలేము కాని పేపర్ మీద పెట్టగలము. కాని అందులో కొన్నే ప్రచురింప చేసుకోగలము.
-యస్. సత్యబాబు

No comments: